స్పోర్ట్స్IND Vs ENG 2ND TEST: విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ రికార్డులను బద్దలు కొట్టిన కెప్టెన్ గిల్ ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా కెప్టెన్ శుభ్మాన్ గిల్ విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ రికార్డులను బద్దలు కొట్టాడు. గిల్ ఇప్పటివరకు 482 పరుగులు చేయగా.. అంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ (449 పరుగులు) పేరిట ఉండేది. By Seetha Ram 05 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Shubman Gill: కెప్టెన్గా చరిత్ర సృష్టించిన గిల్.. ఒకటి కాదు రెండుకాదు మొత్తం 5 రికార్డులు భారత్ vs ఇంగ్లాండ్ రెండో టెస్ట్ మ్యాచ్లో శుభ్మాన్ గిల్ చరిత్ర సృష్టించాడు. అదే సమయంలో విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ రికార్డులను బద్దలు కొట్టాడు. రెండో ఇన్నింగ్స్లో సెంచరీ సాధించడానికి ముందే శుభ్మన్ గిల్ తన పేరు మీద 5 పెద్ద రికార్డులను సృష్టించాడు. By Seetha Ram 05 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Siraj Record: ఎడ్జ్బాస్టన్లో సిరాజ్ అద్భుతం.. 1993 తర్వాత ఇదే మొదటిసారి ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లాండ్తో రెండో టెస్ట్లో సిరాజ్ 6వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. 1993 తర్వాత పర్యాటక జట్టు నుంచి ఒక బౌలర్ ఎడ్జ్బాస్టన్లో 6 వికెట్లు పడగొట్టడం ఇదే మొదటి సారి. అలాగే ఎడ్జ్బాస్టన్లో 5 వికెట్లు తీసిన ఐదవ బౌలర్గా అతడు నిలిచాడు. By Seetha Ram 05 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్IND VS ENG 2ND TEST: టీమిండియాకు గట్టి షాక్.. 3 వికెట్ల నష్టానికి ఎంత స్కోర్ చేసిందంటే? ఇంగ్లాండ్తో జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. టీ బ్రేక్ సమయానికి టీమిండియా 3 వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసింది. ప్రస్తుతం రిషభ్ పంత్ (14), శుభ్మన్ గిల్ (42) క్రీజులో ఉన్నారు. By Seetha Ram 02 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Jasprit Bumrah: ఇంగ్లాండ్తో రెండో టెస్ట్ మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్ (వీడియో) టీమిండియాకు గుడ్న్యూస్ అందింది. ఎడ్జ్బాస్టన్లో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్లో బుమ్రా ఆడబోతున్నాడు. మొదటి టెస్ట్ ఓటమి కారణంగా జట్టు యాజమాన్యం బుమ్రాను ఎడ్జ్బాస్టన్లో ఆడించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని టీమిండియా అసిస్టెంట్ కోచ్ డోస్చేట్ తెలిపారు. By Seetha Ram 30 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్IND VS ENG TEST SERIES 2025: ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్.. మ్యాచ్లను ఇక్కడ ఫ్రీగా చూసేయండి ఐదు టెస్ట్ సిరీస్లో భాగంగా ఇవాళ భారత్ vs ఇంగ్లాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లు DD న్యూస్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అలాగే సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో కూడా చూడొచ్చు. దీనితో పాటు జియోస్టార్లో కూడా ఫ్రీగా ఈ మ్యాచ్లు వీక్షించొచ్చు. By Seetha Ram 20 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn