IND Vs ENG 5th Test: ఐదో టెస్ట్.. టీమిండియాలోకి నలుగురు స్టార్ ప్లేయర్లు..!
ఇంగ్లాండ్తో చివరి టెస్ట్ మ్యాచ్ జూలై 31 నుండి లండన్లోని ది ఓవల్ స్టేడియంలో జరగనుంది. ఈ 5వ టెస్ట్లో టీమిండియా జట్టులోకి కుల్దీప్ యాదవ్ చేరినట్లు తెలుస్తోంది. అలాగే ఆకాష్ దీప్, అర్ష్దీప్ సింగ్, బుమ్రా సైతం ఓవల్ టెస్ట్లో ఆడే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.