BIG BREAKING: అగ్ని ప్రమాద బాధితులకు భారీ పరిహారం.. ఒక్కొక్కరికి ఎంతంటే!
ఓల్డ్ సిటీ అగ్ని ప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సీఎం, కేబినెట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు చెప్పారు.