మజాలో ఎలుకల మందు కలిపి భార్యకు తాగించి.. | Khammam Married Women Incident | RTV
ఛత్తీస్గఢ్ జాష్పూర్ జిల్లాలో ధులు రామ్కు 10మంది మహిళలతో వివాహమైంది. వివిధ కారణాలతో 9మంది భార్యలు అతనితో ఉండలేక వదిలేసి పోయారు. చివరి భార్య బసంతి బాయిని భర్త రాయితో కొట్టి చంపాడు. ఆమె తనని వదిలేస్తోందేమో అనే అనుమానంతో చంపానని రామ్ పోలీసులకు చెప్పాడు.
బండ్లగూడలో కసాయి భర్త | Husband works as auto driver develops grudge on his wife and stabs her with knife in Bandlaguda area of hyderabad | RTV
మరోక వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే కోపంతో హమీద్ అనే వ్యక్తి తన భార్య ఖాతూన్ ను దారుణంగా హతమార్చాడు. అర్ధరాత్రి ఆమె నిద్రలో ఉండగా నోట్లో కరెంట్ షాక్ పెట్టి చంపేశాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్ హరిద్వార్ లో జరిగింది. నిందుతుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.