Hindupuram : హిందూపురంలో ఉద్రిక్తత...టీడీపీ వశమైన మున్సిపల్ చైర్మన్
హిందూపరం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీలు చైర్మన్ పీఠం కోసం గట్టిగా ప్రయత్నించాయి. అయితే టీడీపీకి 21 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే, ఎంపీతో కలిపి 23 మంది బలంతో టీడీపీ అభ్యర్థి రమేష్ ఏకగ్రీవంగా చైర్మన్ గా ఎంపికయ్యాడు.