ఆంధ్రప్రదేశ్ Hindupuram : హిందూపురంలో ఉద్రిక్తత...టీడీపీ వశమైన మున్సిపల్ చైర్మన్ హిందూపరం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీలు చైర్మన్ పీఠం కోసం గట్టిగా ప్రయత్నించాయి. అయితే టీడీపీకి 21 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే, ఎంపీతో కలిపి 23 మంది బలంతో టీడీపీ అభ్యర్థి రమేష్ ఏకగ్రీవంగా చైర్మన్ గా ఎంపికయ్యాడు. By Madhukar Vydhyula 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hindupuram : అత్తా కోడళ్ల అత్యాచారం కేసు..ఇద్దరు నిందితుల అరెస్ట్! చిలమత్తూరు మండలంలో శుక్రవారం జరిగిన అత్తాకోడళ్ల అత్యాచారం కేసులో ఇద్దరు నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. దుండగులు మహిళల భర్తల్ని కత్తులతో బెదిరించి ఈ దారుణానికి పాల్పడ్డారు. By Bhavana 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీలో తిరిగి ప్రారంభం అయిన అన్న క్యాంటీన్లు.. ఎక్కడ,ఎవరు ప్రారంభించారంటే! ఎమ్మెల్యేగా వరుసగా మూడోసారి గెలిచిన బాలయ్య బాబు ఈసారి తన పుట్టిన రోజు వేడుకలను హిందుపురంలోనే జరుపుకున్నారు. అయితే ఈ సారి పుట్టిన రోజు వేడుకల్లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించారు. By Bhavana 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Paripoornananda : టీడీపీలోకి పరిపూర్ణానందస్వామి..? పరిపూర్ణానందస్వామి తాజాగా చంద్రబాబు ఇంటికి వెళ్ళారు. టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. హిందూపురం ఎంపీ సీటు ఆశించిన ఆయన బీజేపీ నుంచి టికెట్ దక్కకపోవడంతో హైకమాండ్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. By Jyoshna Sappogula 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బాలయ్యకు సవాల్ విసురుతున్న మధుమతి.. హిందూపురంలో పొలిటికల్ హీట్ చౌలురు మధుమతి కూడా తన సోదరుడు చౌలూరు రామకృష్ణా రెడ్డి బాటలోనే ప్రయాణిస్తున్నారు. ఆమె కూడా సోదరుడిలాగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు వైసీపీలో కీలక నేతగా ఎదుగుతున్నారు. హిందూపురంలో నందమూరి బాలకృష్ణను ఓడిస్తామని అంటున్నారు. కంచుకోటలో టీడీపీని ఓడిస్తామని పేర్కొంటున్నారు. By G Ramu 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hindupuram: నేడు చలివెందుల సర్పంచ్ ఉప ఎన్నిక.. గెలిచేది ఎవరు..? హిందూపురంలోని చలివెందుల గ్రామపంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ-టీడీపీ పోటాపోటీగా ప్రచారాలు చేశాయి. చలివెందుల, రాచపల్లి, మీనకుంటపల్లి గ్రామాలలో అత్యధిక ఓట్లు బీసీ, ఎస్సీ వర్గాలు ఉన్నందున.. సర్పంచ్ ఉప ఎన్నిక సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. By Vijaya Nimma 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn