Health Benefits: ఉదయాన్నే ఈ జావ తాగితే.. అనారోగ్య సమస్యలన్నీ మటాష్
రోజూ ఉదయం రాగి జావ తాగితే మధుమేహం, ఊబకాయం, రక్తపోటు, గుండె సమస్యలన్నీంటి నుంచి కూడా విముక్తి పొందవచ్చు. రాగి పిండితో కేవలం జావ మాత్రమే కాకుండా రోటీలు చేసి కూడా తినవచ్చు.
రోజూ ఉదయం రాగి జావ తాగితే మధుమేహం, ఊబకాయం, రక్తపోటు, గుండె సమస్యలన్నీంటి నుంచి కూడా విముక్తి పొందవచ్చు. రాగి పిండితో కేవలం జావ మాత్రమే కాకుండా రోటీలు చేసి కూడా తినవచ్చు.
శారీరక శ్రమ లేదని ..చాలామంది నిలబడి పనిచేస్తున్నారు. దీంతో ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. రోజుకు రెండు గంటలకు పైగా నిలబడి పనిచేస్తే...నరాల్లో రక్త ప్రసరణ తగ్గే ప్రమాదం ఉంది. రక్త ప్రసరణ మెరుగుపడకపోతే...జబ్బులు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా ప్రైవేటు ఉద్యోగులు.. వేరే కంపెనీలో ఎక్కువ వేతనంతో ఆఫర్ వేస్తే అక్కడికే వెళ్తుంటారు. ఓ ఉద్యోగి మాత్రం రూ.23 లక్షల ప్యాకెజీ ఆఫర్ వస్తే దాన్ని వదిలేసి ప్రస్తుతం ఉన్న రూ.18 లక్షల ప్యాకేజీ ఉద్యోగమే చేస్తున్నాడు.ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.
అనారోగ్యంతో ఇటీవలే ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజినీకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. గురువారం రాత్రి ఆయన ఇంటికి వెళ్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రజినీ ఆరోగ్యంగా తిరిగిరావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ప్రస్తుతం అనేక మంది మహిళలు ఇర్రెగ్యులర్ పిరియడ్స్ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే.. కొన్ని కషాయాలు తాగితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒక్కసారైన బ్లడ్ షుగర్, యూరిన్, క్యాన్సర్, దంత, కంటి, కొలెస్ట్రాల్. థైరాయిడ్ టెస్ట్లు తప్పనిసరిగా చేయించుకోవాలి. Short News | వెబ్ స్టోరీస్
దేశవ్యాప్తంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు, బ్లడ్ ఇన్ఫెక్షన్లు, న్యుమోనియా, టైఫాయిడ్లకు కారణమయ్యే బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్కు లొంగడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధులకు చికిత్స చేయడం చాలా కష్టంగా మారిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు..