మన ఆరోగ్యం మన వంటింట్లోనే ఉంది.. ఎలాగో తెలుసా?

శీతాకాలంలో వాతావరణ మార్పులతో జలుబు, దగ్గు, సీజనల్ ఫ్లూ వంటి వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. అల్లం, మిరియాలు, తులసి వంటి వంటింటి మసాలా దినుసులతో తయారు చేసిన కషాయం జలుబు, దగ్గు వంటి వ్యాధులను నివారించేందుకు సహజసిద్ధమైన ఔషధమని చెబుతున్నారు.

New Update
Advertisment
తాజా కథనాలు