యాపిల్ తింటే ఈ సమస్యలు క్లియర్
డైలీ యాపిల్ తినడం వల్ల అల్జీమర్స్, అలెర్జీ, గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu | లైఫ్ స్టైల్
డైలీ యాపిల్ తినడం వల్ల అల్జీమర్స్, అలెర్జీ, గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రాత్రిపూట రెండు లవంగాలు నమిలితే ఉండవని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకుంటే కడుపు ఉబ్బరం, మలబద్ధకం, జీర్ణసమస్యలు తగ్గుతాయని అంటున్నారు. ఇందులోని పోషకాలు ఇమ్యూనిటీ పవర్ను కూడా పెంచుతాయని చెబుతున్నారు.
రెడ్ వైన్ మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. గ్లాసు వైన్ తీసుకోవడం వల్ల గుండె పోటు, జీర్ణ సమస్యలు, క్యాన్సర్ వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వైద్యుల సూచనల మేరకు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.
వినాయక చవితికి ముఖ్యంగా ఉండ్రాళ్లు, మోదకాలు వంటి పదార్థాలను నైవేద్యంగా పెడతారు. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని, వీటిని తీసుకోవడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
రాత్రి 7 గంటల తర్వాత డిన్నర్ చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అజీర్ణం, అసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. అలాగే మలబద్ధకం, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఓట్స్ను రాత్రి సమయాల్లో కాకుండా ఉదయం పూట తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి సమయాల్లో ఓట్స్ తింటే జీర్ణ సమస్యలు, గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
వర్షాకాలంలో పిల్లలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఈ సీజన్లో గాలిలో తేమ పెరగడం, కలుషితమైన నీరు, దోమల బెడద వంటివి అంటువ్యాధులకు కారణమవుతాయి. అందువల్ల పేరెంట్స్ మరింత శ్రద్ధ తీసుకోవాలి. అందువల్ల పిల్లలను ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి.
వంటింట్లో లభ్యమయ్యే పచ్చి వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. వీటితో పాటు బోలు ఎముకల వ్యాధి రాకుండా ఉండటంతో పాటు పేగు కూడా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
పింక్ సీతాఫలంలో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్, గుండె పోటు వంటి సమస్యలు రాకుండా కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే జీర్ణ సమస్యలు, మలబద్ధకం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో పింక్ సీతాఫలం ముఖ్య పాత్ర వహిస్తుందట.