Breaking: ఏపీలో బర్డ్ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి..
ఏపీలో బర్డ్ఫ్లూ వైరస్ మళ్లీ కలకలం రేపింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో బర్డ్ఫ్లూ మరణం నమోదైంది. స్థానిక బాలయ్య నగర్కు చెందిన రెండేళ్ల చిన్నారి బర్డ్ఫ్లూతో చనిపోయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు ధ్రువీకరించారు.