TDP-Janasena-BJP: పదేళ్ల తరువాత ఒకే వేదిక పై!
పదేళ్ల తరువాత ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే వేదిక పైకి రాబోతున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేట లో నిర్వహిస్తున్న ప్రజాగళం సభకు ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తయ్యా
పదేళ్ల తరువాత ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే వేదిక పైకి రాబోతున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేట లో నిర్వహిస్తున్న ప్రజాగళం సభకు ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తయ్యా
నేను దాడులను ప్రోత్సహించే వ్యక్తిని కాదు అంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిది కాదని మంత్రి పేర్కొన్నారు. జరిగే దాడులనూ అందరూ ఖండించాల్సిందేనన్నారు.
ఏపీలోని గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు కోల్డ్ స్టోరేజ్లో షార్ట్ సర్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం వల్ల కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. దట్టమైన పొగ వ్యాపించడంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురవుతున్నారు.
మహేష్ తన తండ్రి కృష్ణను తలచుకుని స్టేజీ మీదే కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాకు తండ్రి లేని లోటును అభిమానులే తీర్చాలని మహేష్ కోరాడు. చిన్నతనంలో ఆయన కోసమే సినిమాలు చేసేవాడిని అంటూ చెప్పుకొచ్చారు.