HYD Fraud: హైదరాబాద్ SBIలో గోల్డ్ లోన్ కుంభకోణం.. రూ.2 కోట్లు కొట్టేసిన ఉద్యోగులు.. అసలేమైందంటే?
హైదరాబాద్లోని రాంనగర్ ఎస్బీఐ బ్రాంచ్లో భారీ గోల్డ్ కుంభకోణం జరిగింది. సరైన పూచీకత్తు లేకుండా రూ. 2 కోట్ల విలువ చేసే బంగారు రుణాలు ఇచ్చిన ఇద్దరు ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరో 18 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.