GHMC : మహానగరం మూడు కార్పొరేషన్లు..మీ ఏరియా ఇప్పుడు ఏ కార్పొరేషన్లో ఉందంటే?
హైదరాబాద్ నగర పాలరనలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)ని ప్రభుత్వం మూడు భాగాలుగా విభజించింది.
హైదరాబాద్ నగర పాలరనలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)ని ప్రభుత్వం మూడు భాగాలుగా విభజించింది.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కామన్ బిల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలపై ఎలాంటి భారం వేయకుండానే గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
గత కొంతకాలంగా ఎలాంటి అనుమతి లేకుండా జీవించి ఉన్న జంతువుల నుంచి రక్తం సేకరిస్తున్న వ్యవహారంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఘట్కేసర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వాణి ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
హైదరాబాద్ మహానగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికోసం నగరం చుట్టూ ఉన్న గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసి నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించాలని ప్రయత్నిస్తోంది.
హైదరాబాద్ మహానగరం త్వరలో మూడు భాగాలుగా ఏర్పాటు కానుంది. రెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటైన ఈ హైదరాబాద్ను మూడు కార్పొరేషన్లుగా మార్చాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) త్వరలో మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా మారబోతుంది. కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీంటిని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
టాలీవుడ్ అగ్ర హీరోలు నాగార్జున, వెంకటేష్ లకు జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. ఈ మేరకు హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్ నగరంలోని బోరబండ పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం వెలుగు చూసింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై జీహెచ్ఏంసీ పారిశుద్ధ్య కార్మికురాలు విధులు నిర్వహిస్తుండగా అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. నిన్న (శుక్రవారం) తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.