ఫిలిప్ఫిన్స్లో ట్రామి తుఫాను బీభత్సం.. 126 మంది మృతి !
ఫిలిప్ఫిన్స్లో ట్రామి తుఫాను ప్రభావంతో వరదలు పోటేత్తాయి. ఈ విషాద ఘటనలో మృతుల సంఖ్య 126కు చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఫిలిప్ఫిన్స్లో ట్రామి తుఫాను ప్రభావంతో వరదలు పోటేత్తాయి. ఈ విషాద ఘటనలో మృతుల సంఖ్య 126కు చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కేరళలోని వాయినాడ్ లో వరద బీభత్సం మరవక ముందే చెన్నై, బెంగళూరులో వరదలు ముంచెత్తాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని ఖమ్మం, విజయవాడలోనూ ఊహించని వరదలు వేల కోట్ల నష్టాలన్ని మిగిల్చాయి. ఎప్పుడు లేనంతగా ఈ సారి ఎందుకు ఇలా జరుగుతోంది? వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి
అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో తమిళనాట భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు రాజధాని చెన్నైలోని వేలచేరిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వేలాది ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. మరింత పూర్తి సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి సహారా ఎడారి. అలాంటి ఎడారిలో ఇటీవల వరదలు సంభవించాయి. మొరక్కో దేశానికి సమీపంలో కురిసిన భారీ వర్షానికి ఆ ఎడారిలో వరదలు వచ్చాయి. 24 గంటల వ్యవధిలో 100 మిల్లీ మిటర్ల స్థాయి వర్షం కురిసింది. దీనిపై నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మేఘాలయాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. భారీ వర్షాల కారణంగా సౌత్గారో హిల్స్ అనే జిల్లాలో ఒక్కసారిగా వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడటంతో మొత్తం 10 మంది మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందినవాళ్లలో ఏడుగురు మృతి చెందడం కలకలం రేపుతోంది.
రాష్ట్రాలకు వరద సహాయం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 14 రాష్ట్రాలకు రూ.5,858 కోట్ల నిధులు కేటాయించింది. తెలంగాణకు రూ. 416.80, ఏపీకి రూ.1,036 కోట్లు NDRF నిధులు రిలీజ్ చేసింది. మహారాష్ట్రకు రూ.1,432 కోట్లు విడుదల చేసింది.
నేపాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఆకస్మికంగా వచ్చిన భారీ వరదలకు దేశ వ్యాప్తంగా 170 మంది చనిపోగా 43 మంది గల్లంతయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన ఆర్మీ 4 వేల మంది ప్రాణాలను రక్షించింది. ముమ్మరంగా సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.