Champions Trophy: ఫైనల్స్ రోజు వర్షం పడితే..రిజర్వ్ డే ఉంటుందా?
దుబాయ్ లో ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ జరుగనుంది. భారత్, న్యూజిలాండ్స్ ఇందులో తలపడుతున్నాయి. ఒకవేళ ఆట జరిగే సమయానికి వర్షం పడితే..అప్పుడు పరిస్థితి ఏంటి? రిజర్వ్ డే ఉంటుందా?
దుబాయ్ లో ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ జరుగనుంది. భారత్, న్యూజిలాండ్స్ ఇందులో తలపడుతున్నాయి. ఒకవేళ ఆట జరిగే సమయానికి వర్షం పడితే..అప్పుడు పరిస్థితి ఏంటి? రిజర్వ్ డే ఉంటుందా?
మోస్ట్ ఎవైటెడ్ మ్యాచ్ కు టైమ్ దగ్గర పడింది. రేపే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. దుబాయ్ లో రేపు ఇండియా, న్యూజిలాండ్ లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో స్పిన్నర్లదే హవా అని చెబుతున్నారు.
లాస్ట్ ఇయర్ టీ20 వరల్డ్ కప్ తీసుకొచ్చిన భారత జట్టు ఈరోజు మరో ఐసీసీ ట్రోఫీ కోసం సిద్ధమవుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీ ఫైనల్లో టీమ్ ఇండియా, న్యూజిలాండ్ తో ఈరోజు మధ్యాహ్నం దుబాయ్ లో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
పారిస్లో రెజ్లర్ వినేశ్ ఫోగట్ విసిరిన పంచ్ ఇండియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తనను రోడ్డు మీదకు ఈడ్చిన వారి చెంప చెళ్ళుమనిపించేలా ఒలింపిక్స్లో పతకం ఖాయం చేసుకుంది. మొట్టమొదటిసారి రెజ్లింగ్లో భారత్ నుంచి ఫైనల్స్కు వెళ్లిన ఫొగట్ కొత్త చరిత్రను లిఖించింది.
పారిస్ ఒలింపిక్స్లో వినేశ్ ఫోగట్కు మెడల్ ఖాయం అయింది. సెమీ ఫైనల్స్లో క్యూబా ప్లేయర్ మీద గెలిచి వినేశ్ ఫైనల్స్లోకి ఎంటర్ అయింది. ఇందులో గెలిస్తే స్వర్ణం వస్తుంది. ఓడిపోయినా సిల్వర్ మెడల్ కచ్చితంగా వస్తుంది.
టీ20 వరల్డ్కప్లో భారత జట్టు ఫైనల్స్కి దూసకెళ్ళిపోయింది. సెమీఫైనల్స్లో ఇంగ్లాడ్ను చిత్తుగా ఓడించింది టీమ్ ఇండియా. 68 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది.
ఇండియా వరల్డ్కప్ ఫైన్లస్లో ఓడిపోవడానికి కారణం వాళ్ళిద్దరఏ అంటున్నాడు భారత మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్. రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ పిచ్ను మార్చారని...అక్కడే తప్పు జరగిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వాళ్ళు పిచ్ను మార్చడం తాను స్వయంగా చూశానని చెబుతున్నాడు.
మ్యాచ్ గెలిచి సగర్వంగా వరల్డ్ కప్ ను ఎత్తుకుంది ఆస్ట్రేలియా.ఆరోసారి తమ దేశానికి కప్పును తీసుకువెళుతోంది. అయితే మ్యాన్ ఆఫ్ ద టోర్నీ మాత్రం మన ఇండియా ప్లేయర్ విరాట్ కోహ్లీకే దక్కింది.
వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియా బ్యాటింగ్లో తడపడింది. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. అటు కోహ్లీ దగ్గరకు వచ్చిన ఆగంతకుడు ఆస్ట్రేలియాకు చెందిన పాలస్తీనా సపోర్టర్గా గుర్తించారు.