KTR : ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో కు కట్టుబడని పార్టీల సభ్యత్వం రద్దు..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండక పోతే ఆ పార్టీని ప్రజలు శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అనంతరం కేటీఆర్ మాట్లాడారు.