Bihar Elections: రఘోపూర్ లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ముందంజ
బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ముందంజలో ఉన్నారు. అలీనగర్లో గాయని, బీజేపీ అభ్యర్థి మైథిలీ ఠాకూర్ వెనుకంజలో ఉన్నారు.
బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ముందంజలో ఉన్నారు. అలీనగర్లో గాయని, బీజేపీ అభ్యర్థి మైథిలీ ఠాకూర్ వెనుకంజలో ఉన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించున్నారు.
పీపుల్స్ పల్స్ ప్రకారం, 2020లో కాంగ్రెస్ సాధించిన 9.6% ఓట్ల వాటాను జన్ సురాజ్ పార్టీ అధిగమిస్తుందని అంచనా వేసింది. అంతేకాదు ఈసారి కాంగ్రెస్ కు వచ్చే ఓట్లను కూడా ఈ పార్టీ చీల్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
BRS అభ్యర్థి మాగంటి సునీతపై ప్రెస్మీట్ నిర్వహణపై కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు ఇచ్చారు. పోలింగ్ పూర్తయ్యే వరకు అన్ని రాజకీయ పత్రికా సమావేశాలపై ఎన్నికల కమిషన్ నిషేధించింది. దీనిపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
బిహార్లో మొత్తం 122 అసెంబ్లీ స్థానాల్లో రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. భారీ చలిలో కూడా ఓటర్లు పోలింగ్ బూత్ల దగ్గరకు చేరుకున్నారు. ఉదయాన్నే ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చలి తీవ్రంగా ఉన్నా కూడా ఓటర్లు స్వెటర్లు ధరిస్తూ ఓటు వేస్తున్నారు.
ఈరోజు అమెరికా రాజకీయాల్లో ఓ కొత్త మలుపు చోటు చేసుకుంది. డొనాల్డ్ ట్రంప్ అతని రిపబ్లికన్ పార్టీకి కూడా పెద్ద దెబ్బ తగిలింది. నాలుగు రాష్ట్రాల్లో కీలకమైన స్థానాల్లో డెమోక్రాట్లు విజయం సాధించారు. ఇందులో ముగ్గురు భారతీయులు ఉన్నారు.
అమెరికాలో నాలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో వర్జీనియాలో ట్రంప్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. అక్కడ డెమోక్రాట్ అభ్యర్థి అబిగైల్ సపాన్ బర్గర్ గవర్నర్ గా ఎన్నికయ్యారు.
ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ హాట్ హాట్ గా ఉంది. రేపు జరగనున్న మేయర్ ఎన్నికలు ఇక్కడ హీట్ ను పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా భారత సంతతి వ్యక్తి జోహ్రాన్ మామ్దానీ మేయర్ గా పోటీ చేస్తుండడం..గెలిచే ఛాన్స్ లు ఎక్కువే ఉండడంతో ఆసక్తిగా ఉంది.