ఇండియా-పాక్ సీజ్ఫైర్ ట్రంప్ సుంకాలకు మధ్య లింక్?.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
ఇండియా, పాక్ కాల్పుల విరమణకు ట్రంప్ సుంకాల పెంపుకు లింక్ ఉందంటున్నారు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇండియా-పాక్ కాల్పుల విరమణ క్రెడిట్ ఇవ్వలేదనే భారత్పై సుంకాలు 50 శాతానికి పెంచుతున్నాడని అంటున్నారు.