ఇంటర్నేషనల్Myanmar : మయన్మార్లో మఠంపై దాడి..23 మంది మృతి గత కొంతకాలంగా మయన్మార్ లో అంతర్యుద్ధం కొనసాగుతోంది. సైన్యం,ప్రజాస్వామ్య అనుకూల శక్తుల మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. ఈ క్రమంలో నిరాశ్రయులైన ప్రజలు స్థానికంగా ఒక మఠంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ మఠంపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన దాడిలో 23 మంది మరణించారు. By Madhukar Vydhyula 11 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణRoad Accident: టిప్పర్ను ఢీకొట్టిన బైక్.. ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి హైదరాబాద్ నగరం హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక ట్రాఫిక్కానిస్టేబుల్ మృతిచెందాడు. పెద్దఅంబర్పేట శివారులోని ఔటర్ రింగురోడ్డు సర్వీస్ రోడ్డులో సడెన్గా ఆపిన టిప్పర్ను బైక్ పై వస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఢీకొట్టాడు. By Madhukar Vydhyula 20 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyపోలీసులను టార్గెట్ చేసిన మావోయిస్టులు | Maoist targeted polices | Chhattisgarh | ASP Akash Rao |RTV By RTV 09 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTiger died: కరెంట్ షాక్తో పులి మృతి.. చర్మం, గోళ్ల కోసం స్మగ్లర్లు ఏం చేశారంటే! కరెంట్ షాక్తో పులి మృతి చెందిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఆరేళ్లుగా కుమురంభీం ఆసిఫాబాద్ అడవుల్లో తిరుగుతున్న (K-8) ఆడపులి స్మగ్లర్లు అమర్చిన కరెంట్ తీగలకు బలైంది. 15 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. By srinivas 18 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంAccident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముక్కలైన తల.. ముగ్గురు దుర్మరణం! ఏపీ కడపలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెండ్లిమర్రి కొత్తూరు వద్ద వేగంగా వెళ్తున్న కంటైనర్ బైక్ ను ఢీ కొట్టింది. ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మృతులు వేంపల్లికి చెందినమల్లికార్జున, బాలయ్య, మల్లికార్జునగా గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు. By srinivas 08 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంLift accident: హైదరాబాద్ లో కూలిన లిఫ్ట్.. ముగ్గురు యువకులు దుర్మరణం! హైదరాబాద్లో ఘోరం జరిగింది. జవహర్నగర్ డంపింగ్ యార్డు నిర్మాణ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. లిఫ్ట్ తెగిపడి ముగ్గురు యూపీ కార్మికులు దుర్మరణం చెందారు. పవర్ ప్లాంట్లో చిమ్నీ అమర్చుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. By srinivas 07 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTG High court: విషాదం.. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత! తెలంగాణలో విషాదం నెలకొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని చనిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం కన్నుమూశారు. 2022లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ఆమె మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. By srinivas 04 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంCrime: అయ్యో బిడ్డలు.. ముగ్గురు పిల్లల ప్రాణం తీసిన సరదా! తెలంగాణలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. సరదాగా ఈతకోసం వెళ్లిన నాగర్కర్నూల్ పెద్దకొత్తపల్లికి చెందిన ముగ్గురు పిల్లలు పోతుల చెరువులోపడి చనిపోయారు. గణేశ్, రక్షిత, శ్రావణ్ కుమార్ అకాల మరణంతో పేరెంట్స్, బంధువులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. By srinivas 02 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంCrime: భూ వివాదంలో 5 ఏళ్ల బాలుడు బలి.. కిరాణ షాప్ దగ్గర కిడ్నాప్ చేసి దారుణంగా! బీహార్లో మరో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. రెండు కుటుంబాల భూ వివాదంలో 5 బాలుడు బలయ్యాడు. కిరాణ షాపుకు వెళ్లిన అన్మోల్ సింగ్ కొడుకును బాలకృష్ణ సింగ్ ఫ్యామిలీ బలవంతంగా ఎత్తుకెళ్లి కొట్టి చంపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By srinivas 19 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn