Delhi:నిషేధాన్ని పట్టించుకోని జనం.. భారీగా పెరిగిన పొల్యూషన్!
దీపావళి ఎఫెక్ట్ తో ఢిల్లీ అతలాకుతలమవుతోంది. బాణసంచాపై నిషేధం ఉన్నప్పటికీ పలువురు టపాసులు కాల్చడంతో గాలి నాణ్యత సూచీ 385 పాయింట్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. దట్టమైన పొగ అలముకోవడంతో ఉదయం 9 వరకు రహాదారులు కనిపించలేదని చెప్పారు.