Delhi: మాకు ప్రాధాన్యం ఇవండి...ప్రధాని మోదీని కోరిన ఏపీ సీఏం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు మోదీని కోరారు. దాంతో పలు కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.