BIG BREAKING: భారీ ఉగ్రదాడి.. 100 మందికి పైగా మృతి!
పశ్చిమ ఆఫ్రికాలో బుర్కినా ఫాసోలో ముష్కరులు భారీ ఉగ్రదాడికి పాల్పడ్డారు. జిహాది గ్రూప్ ఉత్తర బుర్కినాఫాసో ప్రాంతంలో దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో వంద మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువగా సైనికులు, కార్మికులు, స్థానికులు ఉన్నట్లు సమాచారం.