Rahul Gandhi : లక్షల ఓట్లు తొలగించారు ..ఈసీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
ఓటు చోరీపై హైడ్రోజన్ బాంబ్ పేలుస్తానంటూ ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా దీనిపై మీడియా ముందుకు వచ్చారు. ఈసీపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
ఓటు చోరీపై హైడ్రోజన్ బాంబ్ పేలుస్తానంటూ ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా దీనిపై మీడియా ముందుకు వచ్చారు. ఈసీపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణ సాయుధ పోరాటం నిజాం నిరాంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటం. అయితే నేడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరికీ వారే తమకు అనుకూలంగా అనేక వక్రీకరణలను ప్రచారం చేస్తున్నాయి. తమకున్న రాజకీయ ఎజెండాకు అనుకూలంగా ఆయా పార్టీలు చరిత్రను వక్రీకరిస్తున్నాయి.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ అకస్మిక మరణంతో త్వరలో ఉపఎన్నికలు రానున్నాయి. దీంతో ఉప ఎన్నిక అంశానికి సంబంధించి సీఎం రేవంత్రెడ్డి తన నివాసంలో సమీక్ష చేపట్టారు. ఆదివారం జూబ్లీహిల్స్ ఎన్నికపై పలువురు కాంగ్రెస్ నేతలతో చర్చించారు.
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలను వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది.
అందరూ ఊహించిందే జరిగింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో NDA అభ్యర్థి CP రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జీతు పట్వారీ ఇంట్లో దొంగతనం జరిగింది. ముసుగు ధరించిన ఐదుగురు వ్యక్తులు దొంగతనానికి ప్రయత్నించారు. ఇందుకు సంబంధించి సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి.
తాజాగా ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఒకటికి మించి ఓటరు కార్డులు ఉంటే నేరమని పేర్కొంది. ఎవరికైనా రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఓటరు కార్డులు ఉంటే ఒక్కదాన్ని మాత్రమే దగ్గర పెట్టుకొని.. అదనపు కార్డులు అప్పగించాలని సూచించింది.
అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టును అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రాణహిత-చేవెళ్లకు పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని, ఈ ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ దెబ్బతిందన్నారు.