ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జైలు శిక్ష.. ఎందుకంటే?
11 ఏళ్ల నాటి కేసులో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సహా 9 మంది దోషులకు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. రాజస్తాన్కు చెందిన లడ్నన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ముఖేష్ భాకర్, షాపురాకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మనీష్ యాదవ్ లు ఉన్నారు.
Komatireddy Rajgopal Reddy: నా రాజకీయ ప్రయాణం ఇదే.. రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన!
తెలంగాణ కేెబినెట్ విస్తరణపై కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి స్పందించారు. మంత్రి బాధ్యతలు చేపట్టిన వారికి అభినందనలు తెలిపారు. నా రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదు. పదవి లేకున్నా పనిచేసే అవకాశం శక్తివంతంగా ఉంటుంది. ఆయన మార్గాన్ని ఎంచుకున్నానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ MLA వసూళ్ల దందా.. సీక్రెట్ కెమెరాకు చిక్కిన తుంగతుర్తి ఎమ్మెల్యే
కాంగ్రెస్ ఎమ్మెల్యే వసూళ్ల దందా సీక్రెట్ కెమెరాకు చిక్కింది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ లిక్కర్ సిండికేట్ నిర్వాహకుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియో వైరల్గా మారింది.
Revanth Reddy: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?
కాంగ్రెస్ MLAల పనితీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు మంత్రుల వారి శాఖలపై ఆరోపణలు వచ్చినా స్పందించలేదని నిలదీశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేసే విమర్శలపై MLAలు మౌనంగా ఉండటమేంటని సీఎం ఫైర్ అయ్యారు. అన్నీ తానే మాట్లాడాలంటే అది మంచిది కాదన్నారు.
Vinesh Phogat: హర్యానా బీజేపీ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ MLA వినేష్ ఫొగట్కు రూ.4 కోట్లు
పారిస్ ఒలంపిక్స్ 50కేజీ విభాగంలో అధిక బరువుతో రెజ్లర్ వినేష్ ఫోగట్పై అనర్హత వేటు పడింది. ఆ టైంలో హర్యానా ప్రభుత్వం ఆమెకు పతకం రాకున్నా విజేతగా సత్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆమెకు 3 ఆఫర్లు ఇచ్చింది. అందులో ఫొగట్ రూ.4కోట్ల నగదు బహుమతిని ఎంచుకుంది.
Breaking News : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్!
సైబర్ నేరగాళ్లు బరితెగించారు. నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ కాల్ చేశారు. క్షణాలపాటు దాన్ని స్క్రీన్ రికార్డు చేసి ఆయనకే పంపి డబ్బులు డిమాండ్ చేశారు. అయితే ఆయన స్పందించకపోవడంతో ఆ వీడియోను కొందరు కాంగ్రెస్ నేతలకు పంపారు.
TG News: IAS అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. రెస్ట్ తీసుకోమంటూ!
తెలంగాణ IAS అధికారులపై సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రాగమయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ కావడానికి బాగా కష్డపడి చదివి జాబ్ రాగానే రిలాక్స్ అవుతారని అన్నారు. దీంతో దేశ అత్యున్నత సర్వీస్ వ్యవస్థను కించపరిచారంటూ ఐఏఎస్ లు మండిపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో హైటెన్షన్.. CM రేవంత్ రెడ్డి MLAలతో చర్చలు..!
కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి గురువారం సమావేశం కానున్నారు. రేవంత్ రెడ్డితోపాటు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ సమావేశంలో పాల్గొననున్నారు. పార్టీ ఎమ్మెల్యేలను 4 వర్గాలుగా విభజించి వారితో మాట్లాడనున్నారు.