Encounter : ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. నక్సలైట్ మృతి
ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లాలో భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక నక్సలైట్ హతమయ్యాడు. గరియాబంద్ ఎస్పీ అధికారికంగా ఈ ఎన్కౌంటర్ను ధృవీకరించారు.
ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లాలో భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక నక్సలైట్ హతమయ్యాడు. గరియాబంద్ ఎస్పీ అధికారికంగా ఈ ఎన్కౌంటర్ను ధృవీకరించారు.
ఛత్తీస్గడ్ లోని గురు ఘాసీదాస్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 159 మంది స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ చేయించిన ఆరోపణలపై గురు ఘాసిదాస్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ను గురువారం అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.
ఛత్తీస్గడ్ లోని గురు ఘాసీదాస్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 159 మంది స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ చేయించిన ఆరోపణలపై ఏడుగురు టీచర్లపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారిలో నలుగురు మాత్రమే ముస్లింలు ఉన్నారని పోలీసు అధికారి చెప్పారు.
కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కర్రె గుట్టల్లో కీలక అడుగు ముందుకుపడింది. ఐదు రోజుల సెర్చ్ ఆపరేషన్లో మావోయిస్టుల బంకర్ ను గుర్తించారు. మావోయిస్టుల కంచుకోట అయినా కర్రెగుట్టల్లో వారికి చెందిన భారీ బంకర్ను భద్రతా దళాలు గుర్తించాయి.
ఛత్తీస్గఢ్ జాష్పూర్ జిల్లాలో ధులు రామ్కు 10మంది మహిళలతో వివాహమైంది. వివిధ కారణాలతో 9మంది భార్యలు అతనితో ఉండలేక వదిలేసి పోయారు. చివరి భార్య బసంతి బాయిని భర్త రాయితో కొట్టి చంపాడు. ఆమె తనని వదిలేస్తోందేమో అనే అనుమానంతో చంపానని రామ్ పోలీసులకు చెప్పాడు.
ఛత్తీస్గఢ్లోఫ్యాక్టరీలో దొంగతనం చేశారని యజమాని ఇద్దరు కార్మికులను చిత్రహింసలకు గురి చేశాడు.దొంగతనం ఆరోపణతో యజమాని చోటూ గుర్జార్ వారి వేలి గోళ్లను తొలగించి..విద్యుత్ షాక్ ఇచ్చాడు.
సుక్మా జిల్లాలో 22 మంది మావోయిస్టులు శుక్రవారం భద్రతా దళాల ముందు లొంగిపోయారు. వారిలో తొమ్మిది మంది మహిళలు కూడా ఉన్నారు. అందులో 12 మందిపై రూ.40 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరందరికీ ఒక్కొక్కరికి రూ.50వేల సాయం అందించినట్లు పోలీసులు తెలిపారు.
ఛత్తీస్ఘఢ్లో బీజాపూర్ - దంతెవాడ జిల్లాల సరిహద్దు బైరాంఘడ్ అటవీ ప్రాంతంలో 400 మంది జవాన్లు మావోయిస్టులను చుట్టుముట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఇందులో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.
ఛత్తీస్గఢ్ దంతేవాడ పోలీస్ స్టేషన్లో 26 మంది మావోయిస్టులు సరెండరయ్యారు. వారిలో ముగ్గురిపై రివార్డ్ ఉంది. మావోయిస్టులు ఎవరైతే లొంగిపోయారో వారి వివరాలు పోలీసులు మీడియాకు వెల్లడించారు. కొన్నిరోజుల క్రితమే 70 మంది మావోయిస్టులు లొంగిపోయిన విషయం తెలిసిందే.