ఘోర విషాదం.. ఇంటిమీద పిడుగుపడి 8 మంది మృతి!
ఛత్తీస్గఢ్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాజ్నంద్గావ్ జిల్లా జోరటరాయ్ గ్రామంలో పిడుగుపాటుకు ఐదుగురు విద్యార్థులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తికి పోలీసులు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.