Uttar Pradesh : 21 ఏళ్లకే 12పెళ్లిళ్లు .. పెళ్లి చేసుకున్న గంటకే జంప్!
21 ఏళ్లలో 12 సార్లు పెళ్లి చేసుకుని, యువకులను మోసం చేసి, వారి నుంచి డబ్బు, బంగారం దోచుకున్న ఓ యువతి ఎట్టకేలకు అరెస్టు అయింది. తన ఏజ్ బార్ పురుషులను వెతికి మరీ పెళ్లి చేసుకుంటుంది. అలా పెళ్లైన గంటల్లోనే డబ్బు, బంగారం, విలువైన వస్తువులతో ఉడాయిస్తుంది.