Chandrababu: పిన్నెల్లి నుండి ప్రాణహాని ఉంది.. చంద్రబాబును కలిసిన టీడీపీ నేత..!
టీడీపీ అధినేత చంద్రబాబును టీడీపీ నేత నోముల మాణిక్యాలరావు కలిశారు. పిన్నెల్లి సోదరుల అరాచకాన్ని బయటపెట్టాక తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.