Vijayawada : విజయవాడలోని A కన్వేషన్ లో కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు (Chandrababu), పవన కళ్యాణ్ (Pawan Kalyan), పురంధేశ్వరి, కూటమి ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు హరజరయ్యారు. టీడీపీ (TDP) శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. చంద్రబాబు పేరును అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. దీనికి టీడీపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అలాగే ఎన్డీయే కూటమి తరఫున సభానాయకుడిగా చంద్రబాబు పేరును పవన్ ప్రతిపాదించారు.
పూర్తిగా చదవండి..Chandrababu: కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు
AP: టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. చంద్రబాబు పేరును అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. దీనికి టీడీపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అలాగే ఎన్డీయే కూటమి తరఫున సభానాయకుడిగా చంద్రబాబు పేరును పవన్ ప్రతిపాదించారు.
Translate this News: