Chandrababu: ఏపీ దిక్కులేని రాష్ట్రంగా మారింది... సీఎం జగన్పై చంద్రబాబు ఫైర్
వైసీపీ పాలన వల్ల ఏపీ దిక్కులేని రాష్ట్రంగా మారిందని అన్నారు చంద్రబాబు. జగన్కు ఒకటే తెలుసు.. అబద్ధాలు చెప్పడం అని విమర్శించారు. జగన్ లాంటి వ్యక్తిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. అవినీతి, దోపిడీ, కబ్జాలు, అరాచకాలకు ముగింపు పలకాలని పేర్కొన్నారు.