AP News: ఈ రోజు కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడుని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా ఆయనకు స్వాగతం పలికారు. అయితే కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. ఆ మహిళను కారు లోంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ఆపి ఆమెను దగ్గరకు పిలిచి మాట్లాడారు.
పూర్తిగా చదవండి..Vijayawada: బాబును చూడాలంటూ కాన్వాయ్ వెంట మహిళ పరుగులు.. చంద్రబాబు ఏం చేశారంటే!
కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబును కలిసేందుకు ఓ మహళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. అది గమనించిన బాబు మదనపల్లికి చెందిన నందినిని దగ్గరకు పిలిచి అప్యాయంగా పలకరించారు. అనారోగ్యంతో ఉన్న ఆమెకు అవసరమైన వైద్యం సాయం చేయాలని పార్టీ నేతలకు సూచించారు.
Translate this News: