Mohammed Siraj: పాపం సిరాజ్.. ఛాంపియన్స్ ట్రోఫీలో దక్కని చోటు
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియాను ఎంపిక చేసింది నేషనల్ సెలెక్షన్ కమిటీ. 15 మందితో కూడిన ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్. ప్రెజెంట్ ఫామ్ లో ఉన్న మహ్మద్ సిరాజ్ కు ఛాన్స్ దక్కలేదు. అతన్నిసెలెక్ట్ చేయకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి