భారత్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఐసీసీలో చక్రం తిప్పుతున్న జైషా!
ఛాంపియన్స్ ట్రోఫీ వేదికపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ మరో బిగ్ అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మెగా టోర్నీ భారత్ లోనే జరగబోతుందంటూ టాక్ వినిపిస్తోంది. ఐసీసీలో జైషా ప్రతిపాదన పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకనటన వెలువడనుంది.