బై బై పాక్..మీరు ఇంటికి మేము సెమిస్ కు! | India Fans Celebration | IND -PAK | Champions Trophy | RTV
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభమైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం (ఫిబ్రవరి 23) ఈ మ్యాచ్ జరుగుతోంది.
పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మ్యాచ్ ఆరంభ సమయంలో భారత జాతీయ గీతం ప్లే చేసి షాక్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా ఫన్నీ కామెంట్స్ పేలుతున్నాయి.
బంగ్లాతో మ్యాచ్లో గిల్ సెంచరీ చేసేందుకు కేఎల్ రాహుల్ త్యాగం చేశాడు. దీంతో హార్దిక్పై ట్రోలింగ్స్ మొదలయ్యాయి. 2023లో వెస్టిండీస్తో టీ20 మ్యాచ్లో తిలక్ వర్మ 49 నాటౌట్గా ఉన్నపుడు హార్దిక్ సిక్స్తో ఇన్నింగ్స్ పూర్తి చేయడమే దీనికి కారణం.
మహ్మద్ షమీ రికార్డు క్రియేట్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్తో తొలి మ్యాచ్లో షమీ అదరగొట్టేశాడు. అత్యంత వేగంగా 200 వికెట్లను తీసిన బౌలర్గా నిలిచాడు. షమీ 5126 బంతుల్లో ఈ మార్క్కు చేరుకోగా.. మిచెల్ స్టార్క్ 5240 బంతుల్లో పడగొట్టాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ భారత్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో బంగ్లా 228 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇప్పుడు భారత్ 229 పరుగుల లక్ష్య ఛేదనకు సిద్ధమవుతోంది. భారత్ బౌలర్లలో అక్షర్ పటేల్, షమీ, హర్షిత్ రాణా అదరగొట్టేశారు.
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ తుది జట్టులో ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు స్థానం లభించడం కష్టమేనని తెలుస్తోంది. దీనిపై బ్యాటింగ్ కోచ్ సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జట్టు కూర్పులో భాగంగా జడేజా బెంచ్కే పరిమితమయ్యే అవకాశం ఉందని అన్నారు.
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. తాజాగా అతడు లెజండరీ గాయని ఆశా భోంస్లే మనవరాలు జనాయ్ భోంస్లేతో డ్యూయెట్ సాంగ్ పాడాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.