KALESWARAM : కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కీలక నిర్ణయం..CBI విచారణ షురూ..
కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఆర్థిక అవకతవకలను విచారించడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణను ప్రారంభించింది.