RBI New Rules: ఆర్బీఐ న్యూ రూల్స్.. సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకు బిగ్ అలర్ట్
సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు క్లెయిమ్ కోసం ఇప్పటి వరకు కేవలం ఒకరిని మాత్రమే నామినీగా ఎంచుకోవాలి. కానీ ఇకపై నామినీ కింద నలుగురు పేర్లను ఎంచుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.
సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు క్లెయిమ్ కోసం ఇప్పటి వరకు కేవలం ఒకరిని మాత్రమే నామినీగా ఎంచుకోవాలి. కానీ ఇకపై నామినీ కింద నలుగురు పేర్లను ఎంచుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.
చిన్న, మధ్య తరగతి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం మోదీ క్రెడిట్ కార్డులను ఇవ్వనుంది. రూ.5 లక్షల వరకు వడ్డీ లేకుండా క్రెడిట్ కార్డు ద్వారా రుణం తీసుకోవచ్చని తెలిపింది. అయితే మొదటి 40 నుంచి 45 రోజులకు ఎలాంటి వడ్డీ ఉండదు.
గత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసేందుకు రేపటితో గడువు ముగియనుంది. ఇప్పటికే దాదాపు 6 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులు ఈ ప్రక్రియ పూర్తి చేశారని ఐటీ విభాగం తెలిపింది.
వినాయక చవితి వచ్చిందంటే కేవలం నవరాత్రుల్లో భక్తితో పూజలు చేయడం, అందంగా అలంకరించిన పందిళ్లు, డీజే పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే కాదు. ఈ పండుగ వేల కోట్ల వ్యాపారానికి కూడా ఊతమిస్తుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) వెల్లడించింది.
హైదరాబాద్లో గణేశ్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది గణపయ్య వ్యాపారులకు కోట్ల వర్షం కురిపించారు. ఈ ఏడాది గణపతి ఉత్సవాల ద్వారా హైదరాబాద్ నగరంలో దాదాపుగా రూ.650 కోట్లకు పైగా వ్యాపారం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం బిజినెస్, ప్రీమియం క్లాస్ ఫ్లైట్ టికెట్లపై 12 శాతం జీఎస్టీ ఉంది. కానీ ఇప్పుడు 18 శాతానికి పెంచారు. దీంతో విమాన టికెట్ల ధరలు పెరగనున్నాయి. కేవలం బిజినెస్, ప్రీమియం క్లాస్ ఫ్లైట్ టికెట్లపై మాత్రమే 18 శాతానికి జీఎస్టీ పెంచారు.
సూపర్ మార్కెట్లు, ఆన్లైన్ షాపింగ్లో వస్తువుల ధరలు రూ. 49, రూ.99లలో ఉంటాయి. అయితే ధర రూ.50 కంటే రూ.49 ఉండటం వల్ల తక్కువగా ఉందని మన మెదడు వస్తువులను కొనడానికి ఆకర్షిస్తుందని ఇలా రూపాయి తగ్గంచి ధరలు పెడతారట.
సెప్టెంబర్ నెల ప్రారంభం అయింది. సెప్టెంబర్ నెలలో సగం రోజులు అంటే 15 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారవచ్చు. సాధారణంగా బ్యాంకులు నెలలో రెండో, నాలుగో శనివారాలు, అలాగే ఆదివారాల్లో మూసి ఉంటాయి. ఆ సెలవులు ఎంటో ఇప్పుడు చూద్దాం.
భారత ఆర్థిక వ్యవస్థ 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంచనాలను మించి అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ కాలంలో దేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) 7.8% వృద్ధి చెందింది. ఇది గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన 6.5% వృద్ధి కంటే గణనీయంగా ఎక్కువ.