Gold Rates : హమ్మయ్యా.. భారీగా పడిపోయిన గోల్డ్ రేట్స్!
దేశీయ మార్కెట్లో ఈ రోజు బుధవారం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. 2025 అక్టోబర్ 22వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ3,380 తగ్గింది. దీంతో ధర రూ. 1,27,200కు చేరుకుంది.
దేశీయ మార్కెట్లో ఈ రోజు బుధవారం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. 2025 అక్టోబర్ 22వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ3,380 తగ్గింది. దీంతో ధర రూ. 1,27,200కు చేరుకుంది.
నిప్పాన్ ఇండియా ETF గోల్డ్ బీఈఎస్లో ఇన్వెస్ట్ చేస్తే తొందరగా లాభాలు వస్తాయి. ఉదాహరణకు 2007లో ఒక రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టి ఉంటే, ఇప్పుడు రూ.1 కోటి కంటే ఎక్కువ అయ్యేది. ప్రస్తుతం దీని మొత్తం ఆస్తులు రూ.24,000 కోట్లు ఉన్నాయి.
మహారాష్ట్రలోని పూణేకు చెందిన ప్రణీత వామన్ ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం చేసింది. కానీ మధ్యలోనే వదిలేసి తనకు ఉన్న పొలంలోనే క్యాప్సికం వ్యాపారం ప్రారంభించి కోట్లు సంపాదిస్తోంది. పాలిహౌస్, డిప్ ఇరిగేషన్ పద్ధతిలో వీటిని పండిస్తోంది.
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి మెంబర్ పోర్టల్లో PF లావాదేవీలు తెలుసుకునేలా పాస్బుక్ లైట్ పేరుతో ఓ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు క్లెయిమ్ కోసం ఇప్పటి వరకు కేవలం ఒకరిని మాత్రమే నామినీగా ఎంచుకోవాలి. కానీ ఇకపై నామినీ కింద నలుగురు పేర్లను ఎంచుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.
చిన్న, మధ్య తరగతి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం మోదీ క్రెడిట్ కార్డులను ఇవ్వనుంది. రూ.5 లక్షల వరకు వడ్డీ లేకుండా క్రెడిట్ కార్డు ద్వారా రుణం తీసుకోవచ్చని తెలిపింది. అయితే మొదటి 40 నుంచి 45 రోజులకు ఎలాంటి వడ్డీ ఉండదు.
గత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసేందుకు రేపటితో గడువు ముగియనుంది. ఇప్పటికే దాదాపు 6 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులు ఈ ప్రక్రియ పూర్తి చేశారని ఐటీ విభాగం తెలిపింది.
వినాయక చవితి వచ్చిందంటే కేవలం నవరాత్రుల్లో భక్తితో పూజలు చేయడం, అందంగా అలంకరించిన పందిళ్లు, డీజే పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే కాదు. ఈ పండుగ వేల కోట్ల వ్యాపారానికి కూడా ఊతమిస్తుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) వెల్లడించింది.
హైదరాబాద్లో గణేశ్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది గణపయ్య వ్యాపారులకు కోట్ల వర్షం కురిపించారు. ఈ ఏడాది గణపతి ఉత్సవాల ద్వారా హైదరాబాద్ నగరంలో దాదాపుగా రూ.650 కోట్లకు పైగా వ్యాపారం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.