Tamil Nadu : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్, 15 మందికి గాయాలు!
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం కరూర్లో బెంగళూరు నుండి తమిళనాడులోని నాగర్కోయిల్కు వెళ్తున్న ప్రైవేట్ బస్సు ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.