Double Decker Bus Crashes: షాకింగ్ వీడియో.. బ్రిడ్జ్ను ఢీకొట్టిన డబుల్ డెక్కర్ బస్సు.. స్పాట్లో 15 మంది..!
మాంచెస్టర్లోని బార్టన్ లేన్ వద్ద బ్రిడ్జి కింది నుంచి వెళ్తుండగా డబుల్ డెక్కర్ బస్సు పైకప్పు ఊడింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు బస్ డ్రైవర్ను అరెస్టు చేశారు.
Bus Accident: షాకింగ్ వీడియో.. బస్టాండ్లో ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు - స్పాట్లో ముగ్గురు
కేరళలోని త్రిషూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చోవూర్ వద్ద బస్టాండ్లో వేచి చూస్తున్న ప్రయాణికుల పైకి ఓ ప్రైవేట్ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Mandi Bus Accident: లోయలో పడిపోయిన బస్సు.. ఇద్దరు స్పాట్డెడ్- మరో 25 మంది! (వీడియో)
హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి 200 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, 25 మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Bus Accident: చౌటుప్పల్ వద్ద ఘోరం.. లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు.. ఇద్దరు స్పాట్ డెడ్ - 20 మంది!
విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్తో పాటు ఓ మహిళా ప్రయాణికురాలు మృతిచెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి.
Bus Accident : ఆర్టీసీ బస్సు బీభత్సం..తండ్రి స్పాట్.. చావుబతుకుల్లో కూతురు!
కర్ణాటకలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రెండు బైక్స్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా ఏడుగురికి గాయాలయ్యాయి. మృతుడిని సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజ్గా గుర్తించారు. గాయపడిన వారిలో ఆయన కుమార్తె కూడా ఉంది.
Tamil Nadu : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్, 15 మందికి గాయాలు!
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం కరూర్లో బెంగళూరు నుండి తమిళనాడులోని నాగర్కోయిల్కు వెళ్తున్న ప్రైవేట్ బస్సు ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
BIG BREAKING : శ్రీలంకలో ఘోర బస్సు ప్రమాదం.. 21 మంది మృతి!
శ్రీలంకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోట్మలే వద్ద ఉన్న గెరాండియెల్లా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోగా, 35 మందికి పైగా గాయపడ్డారు.
BIG BREAKING: ఏపీలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 22 మంది
అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం పురుషోత్తపురం జంక్షన్ హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. APSRTC బస్సు అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. 22 మందితో టెక్కలి నుంచి రాజమండ్రి అల్ట్రా లగ్జరీ బస్సులో ఆరుగురి తీవ్ర గాయాలైయ్యాయి.