Mandi Bus Accident: లోయలో పడిపోయిన బస్సు.. ఇద్దరు స్పాట్డెడ్- మరో 25 మంది! (వీడియో)
హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి 200 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, 25 మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.