Mumbai Train blasts: ముంబయి రైలు పేలుళ్ల ఘటన.. అసలు ఆ రోజు ఏం జరిగింది ?
ముంబయి రైలు పేలుళ్ల ఘటనపై బాంబే హైకోర్టు సోమవారం 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంతకీ రైలు పేలుళ్ల ఘటనరోజు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.