Mumbai Train Blast: వాళ్లంతా నిర్దోషులే.. ముంబయి పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు!
దాదాపు 20 ఏళ్ల క్రితం ముంబయిలో రైలు పేలుళ్ల ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో బాంబే హైకోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. 2006లో జరిగిన ఈ ఘటనపై 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.