Kumbh Mela: బోట్వాలాకు IT షాక్.. రూ.30 సరే ఇప్పుడు రూ.12.8 కోట్ల ట్యాక్స్ కట్టేదెలా..?
కుంభమేళాలో పడవలు నడిపి పింటూ మహారా అనే వ్యక్తి రూ.30 కోట్లు సంపాధించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సంపాధించిన రూ.30 కోట్లలో 12.8 కోట్లు పన్ను చెల్లించాలంటూ ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు పంపింది. దీంతో పింటూ ఫ్యామిలీ షాక్ అయ్యింది.