Emergency : చిక్కుల్లో కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ'.. విడుదల ఆపేయాలని ఎంపీ లేఖ
కంగనా రనౌత్ లేటెస్ట్ ఫిల్మ్ 'ఎమర్జెన్సీ' విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. పంజాబ్ ఎంపీ సరబ్ జిత్ సింగ్ ఖల్సా ట్రైలర్ లో చూపించిన కొన్ని సీన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. సిక్కులను తప్పుగా చూపించారని ఆరోపించారు. సినిమా విడుదలను ఆపేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.