ముల్తానీ మట్టి బెనిఫిట్స్
ముల్తానీ మట్టి చర్మానికి అప్లై చేయడం వల్ల స్కిన్ హైడ్రేట్గా ఉంటుందని నిపుణులు తెలిపారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ముల్తానీ మట్టి చర్మానికి అప్లై చేయడం వల్ల స్కిన్ హైడ్రేట్గా ఉంటుందని నిపుణులు తెలిపారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu | లైఫ్ స్టైల్
యాపిల్ పండుతో పాటు తొక్కలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఈ తొక్కలో పీచు పదార్థం, విటమిన్ సి మెండుగా ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించి బరువు నియంత్రణలో ఉండేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కార్తీక పౌర్ణమి తిథి సాయంత్రం 6:47 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉసిరి దీపం శివాలయం లేదా ఇంట్లో వెలిగించడం వల్ల పుణ్యం లభిస్తుందని పండితులు అంటున్నారు. అయితే నెయ్యి వత్తుతో దీపం వెలిగిస్తే ఇంకా ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.
హిందూ ధర్మం ప్రకారం ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి (శ్రీ మహావిష్ణువు), కాండంలో శివుడు (పరమేశ్వరుడు), పైభాగంలో బ్రహ్మదేవుడు కొలువై ఉంటారని నమ్ముతారు. కార్తీక మాసంలో ఉసిరి స్నానం చేయడం ద్వారా త్రిమూర్తుల ఆశీర్వాదం ఒకేసారి లభిస్తుందని నమ్ముతారు.
కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల జలుబు తగ్గుతుందని, ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.వెబ్ స్టోరీస్ | Latest News
మెలతాడు ధరించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే కొందరు స్నానం చేసేటప్పుడు వివస్త్రలై చేస్తారు. నిజానికి ఇలా అసలు చేయకూడదు. ఒంటి మీద నూలు పోగు ఉండాలి. అప్పుడే ఎలాంటి దుష్ట శక్తులు మిమ్మల్ని తాకవని పండితులు అంటున్నారు.
అరటి తొక్కలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ తొక్కను చర్మానికి అప్లై చేస్తే మొటిమలు, మచ్చలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని తలనొప్పి, మెడనొప్పి వంటివి తగ్గుతాయని చెబుతున్నారు.
పెరుగు, యోగర్ట్ రెండింటిలో కూడా పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. పెరుగులోని లాక్టోజ్ వల్ల కొందరికి అలర్జీ వస్తుంది. దీంతో వారు పెరుగుకు బదులు యోగర్ట్ తీసుకోవచ్చు.
రెడ్ వైన్ మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. గ్లాసు వైన్ తీసుకోవడం వల్ల గుండె పోటు, జీర్ణ సమస్యలు, క్యాన్సర్ వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వైద్యుల సూచనల మేరకు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.