ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ డుమ్మా!
వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ కప్ క్రికెట్ ప్రారంభంకానుంది.8 జట్లు పాల్గొనే ఈ సిరీస్లో భారత జట్టు పాల్గొనడం లేదని తెలుస్తోంది.చివరిసారిగా 2008లో భారత జట్టు పాకిస్థాన్లో ఆడింది.ఆ తర్వాత ఐసీసీ,ఆసియా కప్ సిరీస్ లలో తప్పా ఇరు జట్లు ఎక్కడా తలపడలేదు.