CM Revanth Reddy : ఖర్గే నివాసానికి చేరుకున్న రాహుల్ గాంధీ, సీఎం రేవంత్రెడ్డి...రిజర్వేషన్లపై సుదీర్ఘ చర్చలు
ఢిల్లీ పర్యటనలో భాగంగా రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క లోక్సభా పక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ మేరకు సీఎం రేవంత్, రాహుల్తో కలిసి ఖర్గే నివాసానికి చేరుకున్నారు.