Hyderabad : మూట ముట్టుకోవద్దు రా మూర్ఖుడా... హైదరాబాద్లో ఇంద్ర సీన్ రిపీట్..రూ.10కోట్లు టోకరా
హైదరాబాద్లో దొంగబాబాలు రెచ్చిపోయారు. బంజారాహిల్స్లో ఇటీవల జరిగిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. భస్మంతో బంగారం చేస్తామంటూ దొంగ స్వామీజీల గోపాల్ సింగ్ అనే వ్యక్తిని బురిడీ కొట్టించారు.