తెలంగాణhyderabad: బలి దేవత, ముద్దపప్పులకు స్వాగతం..రేవంత్రెడ్డి ఫొటోతో పోస్టర్లు కలకలం మొదటి సారి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది. దీనికి టీకాంగ్రెస్ పార్టీ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. పార్టీ ఆగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా అగ్ర నేతలు రానుండడంతో ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు తెలంగాణ నేతలు. By Vijaya Nimma 17 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn