బనానా టీతో బోలెడన్నీ ప్రయోజనాలు
రోజూ బనానా టీ తాగడం వల్ల ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. డైలీ తాగితే మలబద్ధకం తగ్గుతుంది. వెబ్ స్టోరీస్
రోజూ బనానా టీ తాగడం వల్ల ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. డైలీ తాగితే మలబద్ధకం తగ్గుతుంది. వెబ్ స్టోరీస్
సరిగ్గా నిద్రపోకపోతే, నిద్ర మధ్యలో లేచి కూర్చుంటే అరటిపండుతో టీ తాగడం మంచిది. నిద్ర మాత్రల వల్ల బరువు పెరగడం, మలబద్ధకం, కడుపు నొప్పి సమస్య వస్తుంది. అరటి పండ్లలో పొటాషియం ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ టీ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
అరటి చాలా పోషకాలు కలిగిన పండు. రోజూ అరటిపండు తింటే కడుపుతో పాటు శరీరానికి సంబంధించిన అనేక వ్యాధులు దూరమవుతాయి. పచ్చి అరటిపండ్లు గుండె ఆరోగ్యానికి మంచిది. వీటిలో ఉండే అధిక పొటాషియం రక్తపోటు, క్యాన్సర్ సమస్యలను దూరం చేస్తుంది.
అల్పాహారంలో అరటిపండును చేర్చుకోవడం వల్ల రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గాలంటే అరటిపండ్లు తప్పనిసరి. అరటిపండ్లు హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
పండ్లు తినడం వల్ల చక్కెర స్థాయి త్వరగా పెరుగుతుంది. అందుకే నిద్ర వేళకు ముందు రాత్రి భోజన సమయంలో కొన్ని పండ్లను తినకూడదు. పోషకాలు సమృద్ధిగా ఉండే అరటిపండును రాత్రిపూట తింటే జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి.
చలికాలంలో అరటి పండ్లను తినడం వల్ల మలబద్ధకం, ఇన్ఫెక్షన్లు, జీర్ణ సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
శీతాకాలంలో అరటిపండ్లు తినడం వల్ల జలుబు, దగ్గు, కఫం పెరుగుతుంది. చలికాలంలో జలుబు, దగ్గు లేదా గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అరటిపండ్లకు దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. పిల్లలకు రాత్రిపూట అరటిపండ్లు ఇవ్వకూడదని నిపుణులు చెబుతున్నారు.
అమెరికాలోని న్యూయార్క్లో సోదబీస్ వేలం సంస్థ నిర్వహించిన వేలంలో బనానా ఆర్ట్ వర్క్ రూ.52 కోట్లు పలికింది. చైనాకు చెందిన వ్యాపారవేత్త జస్టిన్ సున్ రూ.52 కోట్లకు దాన్ని సొంతం చేసుకున్నారు. ఈ బనానాను అదేరోజు రూ.30 కొని మ్యూజియంలో గోడకు అతికించారు.
మలబద్ధకం ఉన్నవారు ఆహారంలో అరటిపండును చేర్చుకుంటే చక్కటి ఉపశమనం కలుగుతుంది. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఒత్తిడి, డిప్రెషన్ వల్ల కూడా మలబద్ధకం సమస్య ఉంటుంది. అజీర్ణం, దగ్గు, ఆస్తమా ఉంటే రాత్రిపూట అరటిపండ్లు తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు.