ఎర్రటి అరటి పండుతో ఈ సమస్యలు ఖతం
పసుపు అరటి పండ్ల కంటే ఎర్రటి అరటి పండ్లను తింటే జీర్ణ సమస్యలు, గుండె సమస్యలు, మానసిక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. వెబ్ స్టోరీస్
పసుపు అరటి పండ్ల కంటే ఎర్రటి అరటి పండ్లను తింటే జీర్ణ సమస్యలు, గుండె సమస్యలు, మానసిక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. వెబ్ స్టోరీస్
అరటిపండు రోజూ ఖాళీ కడుపుతో తింటే శక్తి సమృద్ధి అందుతుంది. రోజూ 1-2 పండ్లు తింటే జీర్ణశక్తి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, అధిక బీపీ, కిడ్నీ సమస్యలను తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి పాలతో అరటి కలిపి తింటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
అరటిపండు తింటే ఆరోగ్యానికి మంచిది. విటమిన్లు, మినరల్స్, ఫైబర్స్ అరటిపండులో పుష్కలంగా ఉంటాయి. సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి 3 రకాల చక్కెరలను, సహజ శక్తిని అరటి మనకు అందిస్తుంది. ఈ నేపథ్యంలో నిత్యం ఓ అరటి పండును తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతిరోజూ అరటిపండు తినే వారి శరీరానికి అనేక విధాలుగా హాని కలుగుతుంది. జీవక్రియ సమతుల్యత దెబ్బతింటుంది, బరువు పెరుగుట, హైపర్కలేమియా, క్యాలరీలు అధికం, మైగ్రేన్, కడుపు నొప్పివంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అరటి పండు అందరికి ఇష్టమే. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు దీనిని ఇష్టపడుతుంటారు. ఇక కొంతమంది పచ్చి అరటికాయను తింటుంటారు. పసుపు అరటిపండ్ల కంటే పచ్చి అరటికాయలో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి!
అరటిపండ్లు నాలుగు రంగులలో వస్తాయి ఆకుపచ్చ, పసుపు, కొన్ని గోధుమ చుక్కలతో పసుపు, బాగా పండినవి గోధుమ రంగులో ఉంటాయి. అతిగా పండిన అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. అరటిపండ్ల గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
అరటిపండు శరీరంలో రక్తాన్ని పల్చగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది రక్తాన్ని పలుచగా చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అరటిపండులో మెగ్నీషియం ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గిస్తుంది.
ప్రజలు తరచుగా ఉడకబెట్టిన గుడ్లను పైన గరం మసాలా, నల్ల ఉప్పు వేసి తింటారు. అయితే ఇవి కాకుండా నిమ్మకాయను కూడా ఉపయోగిస్తే ఈ అలవాటును ఈరోజే వదిలేయండి. ఇలా చేయడం ద్వారా రక్తనాళాలకు నష్టం కలిగించవచ్చు. ఇలా చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది.
పూలు పూజకే కాదు అందానికి, ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. గులాబీ పూలు, అరటి పువ్వు, బొప్పాయి పూలు క్యాన్సర్, డెంగ్యూ వంటి సమస్యలను తగ్గిస్తుంది. అరటి పువ్వులో ఉండే విటమిన్ సి, ఫైబర్ అధిక బరువును తొందరగా తగ్గిస్తుంది. గులాబీ పూలను ఏదోరూపంలో తింటే మంచిది.