IND vs AUS: ఆసీస్ ఆలౌట్.. టీమిండియా ముందు భారీ టార్గెట్
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ దుబాయ్ వేదికగా తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టు ఆలౌటైంది. ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 265 టార్గెట్ ఉంది.