Hyderabad : పసిపాపపై పైశాసికత్వం..చిన్నారిని చితకబాదిన ఆయా
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్లో పూర్ణిమా స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారిపై ఆయా పైశాచిక దాడి చేసింది. నర్సరీ చదువుతున్న చిన్నారిపై స్కూల్ ఆయా దాడికి పాల్పడింది.
Sabarmati Jail : హైదరాబాద్ ఉగ్రవాది మోహియుద్దీన్ సయ్యద్పై జైల్లో దాడి
హైదరాబాద్ ఉగ్రవాది అహ్మద్ మోహియుద్దీన్ సయ్యద్పై దాడి జరిగింది. సబర్మతీ జైలులో అతన్ని ముగ్గురు తోటి ఖైదీలు చితకబాదారు. ఖైదీల దాడిలో టెర్రరిస్టు మోహియుద్దీన్ తీవ్రంగా గాయపడ్డాడు.
AP: హిందూపురంలో హై టెన్షన్..వైసీపీ కార్యాలయంపై దాడి..ఉద్రిక్తత
ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని వైసీపీ కార్యాలయంపై శనివారం దాడి జరిగింది. వైసీపీ కార్యాలయం అద్దాలు, ఫర్నీచర్, వైఎస్సార్ విగ్రహాన్ని టీడీపీ నేతలు ధ్వంసం చేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
Drone chase: పెళ్ళిలో గొడవ..వరుడిపై దాడి.. నిందితులను వెంటాడిన డ్రోన్
మహారాష్ట్రలోని అమ్రావతి బద్నేరా రోడ్లో ఉన్న ఒక ఫంక్షన్ హాల్లో పెళ్లి జరుగుతోంది. అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. పెళ్లి మండపంలో ఉన్న వరుడిని ఒక వ్యక్తి కత్తితో పొడిచి పారిపోయాడు. కానీ, అతన్ని డ్రోన్ వెంబడించింది.
ఖమ్మంలో దారుణం..బిడ్డకు విడాకులిచ్చాడని అల్లుడిపై హత్యాయత్నం..అడ్డువచ్చిన అల్లుడి తల్లిపై....
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడెంలో దారుణం చోటు చేసుకుంది. తెల్లవారుజామునే గ్రామంలో హత్య చోటుచేసుకోవడంతో గ్రామం ఉలిక్కిపడింది. పిల్లనిచ్చిన మామ అల్లుడు,ఆయన తల్లిపై దాడి చేయడంతో ఆమె మరణించింది.
lawrence bishnoi: పంజాబ్ సింగర్ చన్నీ నట్టన్ ఇంటిపై కాల్పులు..మాదే బాధ్యత అంటూ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన
కెనడాలోని ప్రముఖ పంజాబీ సింగర్ చన్నీ నట్టన్ ఇంటిపై కాల్పులు చోటు చేసుకున్నాయి. దీనికి తామే బాధ్యత వహిస్తున్నామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో ప్రకటించుకుంది. సర్దార్ ఖేడాతో చన్నీకు ఉన్న స్నేహం కారణంగానే కాల్పులని చెప్పింది.
BIG BREAKING: రియో డి జనీరోలో యాంటీ గ్యాంగ్స్ పై దాడి..64 మంది మృతి
రియో డి జనీరోలో భారీ యాంటీ గ్యాంగ్ విధ్వంసం సృష్టించింది. వీరు చేసిన దాడిలో పోలీసు అధికారుల సహా 64 మంది మృతి చెందారు. ఈ ఆపరేషన్ కమాండో వెర్మెల్హో ముఠాను లక్ష్యంగా చేసుకుని నిర్వహించారు.
Big breaking : కోరిక తీర్చాలంటూ ఎత్తుకెళ్లిన రౌడీ షీటర్.. ఖమ్మం మహిళ సూ**సైడ్ కేసులో షాకింగ్ నిజాలు!
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం పంచాయతీ జగ్యాతండాకు చెందిన బోడ సుశీల(28) ఆత్మహత్య విషయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రౌడీ షీటర్ ధరావత్ వినయ్ ఆమెను బలవంతంగా..కారులో ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2026/02/05/nigeria-2026-02-05-13-36-22.jpg)
/rtv/media/media_files/2025/11/30/fotojet-2025-11-30t204107190-2025-11-30-20-41-36.jpg)
/rtv/media/media_files/2025/11/19/accused-2025-11-19-08-36-32.jpg)
/rtv/media/media_files/2025/11/15/fotojet-2025-11-15t173817521-2025-11-15-17-38-49.jpg)
/rtv/media/media_files/2025/11/12/fotojet-73-2025-11-12-17-27-03.jpg)
/rtv/media/media_files/2025/11/04/fotojet-2025-11-04t103859767-2025-11-04-10-39-26.jpg)
/rtv/media/media_files/2025/10/29/channi-2025-10-29-10-58-03.jpg)
/rtv/media/media_files/2025/10/29/rio-de-2025-10-29-06-55-50.jpg)
/rtv/media/media_files/2025/10/22/shocking-facts-in-khammam-womans-suicide-case-2025-10-22-16-14-38.jpg)