Hyperloop: ‘హైపర్లూప్’ టెక్నాలజీపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
హైపర్లూప్ టెక్నాలజీలో ఎక్స్లెన్స్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ఐఐటీ మద్రాస్తో ఒప్పందం చేసుకున్నామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీనికోసం రూ.20.89 కోట్ల నిధులను కేటాయించామని తెలిపారు.