Himachal pradesh: వీడు టీచర్ కాదు టార్చర్.. 24 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు
హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 24 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినందుకు ఓ ఉపాధ్యాయుడిని పోలీసులుఅరెస్టు చేశారు.
హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 24 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినందుకు ఓ ఉపాధ్యాయుడిని పోలీసులుఅరెస్టు చేశారు.
ఉగ్రవాదుల కంటే దుర్మర్గంగా వ్యవహరిస్తున్న ఇంటిదొంగలు ఒక్కరొక్కరే పట్టుబడుతున్నారు. తాజాగా భారత యుద్ధ నౌకల సమాచారం పాకిస్థానీ నిఘా ఏజెంట్లకు అందజేసిన మహారాష్ట్ర కు చెందిన యువకుడు రవీంద్ర వర్మను పోలీసులు అరెస్టు చేశారు.
జైపూర్లో ఒక విచిత్రమైన సంఘటన వెలుగు చూసింది. జైలులో శిక్ష అనుభవిస్తున్న కొందరు ఖైదీలు, వైద్య పరీక్షల పేరుతో బయటకు వచ్చి, ఏకంగా హోటళ్లలో తమ భార్యలు, గర్ల్ఫ్రెండ్స్తో గడిపినట్లు వెలుగులోకి వచ్చింది.
పాకిస్తాన్ నిఘా అధికారులకు సున్నితమైన సమాచారాన్ని లీక్ చేశాడనే ఆరోపణలపై CRPF జవాన్ ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఏజెన్సీ వెల్లడించిన ప్రకారం మోతీ రామ్ 2023 నుండి పాకిస్తాన్ కగూఢచర్య కార్యకలాపాలలో పాల్గొంటూ వారి నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు.
అక్రమంగా అమెరికా వీసాలు ఇప్పిస్తున్న ఇద్దరు పాకిస్తానీలను ఎఫ్బీఐ అధికారులు అరెస్టు చేశారు. వీరు అమెరికాలో ఉద్యోగాలు సృష్టించినట్లు ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి అక్రమంగా వీసాలు పొందేవారు. వాటిని విదేశీయులకు పెద్ద మొత్తంలో అమ్ముకునే వారు.
పాక్కు యూట్యూబర్ జ్యోతి గూఢచర్యం చేసిందని ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. రెండుసార్లు పాక్లో పర్యటించిన ఆమెను ఎవరైనా హనీ ట్రాప్ చేశారా? దేశంలో ఈమె ఎవరిని అయినా హనీ ట్రాప్ చేసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మే 9న ఆపరేషన్ సిందూర్ విజయాన్ని జరుపుకుంటుండగా, ఛత్తీస్గఢ్కు చెందిన ఓ 25 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ను తన బాల్కనీ నుండి పాకిస్తాన్ అనుకూలంగా జై పాకిస్తాన్ నినాదాలు చేశాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.
ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, ఎమ్మార్పీఎస్ రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్యకేసులో అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గుమ్మనూరు నారాయణను పోలీసులు అరెస్టు చేశారు.
పంజాబ్ లోని గురుదాస్ పూర్ నుంచి పాకిస్థాన్ కు చెందిన 24 ఏళ్ల మహ్మద్ హుస్సేన్ అనే వ్యక్తి భారత్ లోకి చొరబడ్డాడు. ఇతడిని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది అదుపులోకి తీసుకొని, పంజాబ్ పోలీసులకు అప్పగించారు.