APSRTC: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన ఏపీఎస్ఆర్టీసీ !
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఊరట నిచ్చేలా ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఏప్రిల్ 1 నుంచే ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసులు ప్రారంభం అయ్యాయి.ఈ క్రమంలో .ఏప్రిల్ నెలలోనూ విద్యార్థులకు బస్పాస్లను రెన్యువల్ చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.