APSRTC Free Bus Scheme Ticket: ఏపీలో ఫ్రీ బస్ పథకం.. టికెట్ ఎలా ఉందో చూశారా?
ఆంధ్రప్రదేశ్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం "స్త్రీ శక్తి" పేరుతో ఆగస్టు 15న ప్రారంభం కానుంది. ఈ పథకానికి సంబంధించిన "జీరో టికెట్" సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో డిపో పేరు, స్త్రీశక్తి ప్రయాణించే ప్రదేశం, చేరాల్సిన గమ్యస్థానం అంశాల్ని ముద్రించారు.
APSRTC: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన ఏపీఎస్ఆర్టీసీ !
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఊరట నిచ్చేలా ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఏప్రిల్ 1 నుంచే ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసులు ప్రారంభం అయ్యాయి.ఈ క్రమంలో .ఏప్రిల్ నెలలోనూ విద్యార్థులకు బస్పాస్లను రెన్యువల్ చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.
BIG BREAKING: ఏపీలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 22 మంది
అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం పురుషోత్తపురం జంక్షన్ హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. APSRTC బస్సు అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. 22 మందితో టెక్కలి నుంచి రాజమండ్రి అల్ట్రా లగ్జరీ బస్సులో ఆరుగురి తీవ్ర గాయాలైయ్యాయి.
Eluru Bus Incidents | వారంలో 3 బస్సు ప్రమాదాలు.. | Reason Behind Eluru Serial Bus Acc*idents | RTV
APSRTC ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త.. రూ.10 లక్ష బెనిఫిట్!
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల్లో ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ప్రమాద బీమా చేయనున్నారు. దీనికోసం ఒక్కొక్కరికి రూ.499 చొప్పున ప్రీమియం చెల్లించనున్నారు.
APS RTC:ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త.. శివరాత్రి స్పెషల్!
మహాశివరాత్రి సందర్బంగా భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. మహా శివరాత్రిని పురస్కరించుకుని ఏపీలోని 99 శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.
Supreme Court: బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళకు రూ.9 కోట్ల పరిహారాన్ని చెల్లించాల్సిందే
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ 2009 లో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ఏపీలో మృతిచెందింది.ఆ కుటుంబానికి ఏపీఎస్ఆర్టీసీ 9 కోట్ల రూపాయలను పరిహారంగా చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..