AP PGCET-2025 EXAM: రేపట్నుంచి AP PGCET 2025 పరీక్షలు - ఫుల్ షెడ్యూల్ ఇదే
ఏపీ పీజీసెట్ -2025 పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 13వ తేదీ వరకు జరుగుతాయి. ఈ పరీక్ష కోసం 25 వేలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 25వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు. ఇందులో సాధించిన ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.